BIG BREAKING : భయపడేదే లేదు.. కాళేశ్వరం నోటీసులపై ఈటల ఫస్ట్ రియాక్షన్!
పీసీ ఘోష్ కమిషన్నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. తనకు ఇంకా ఎలాంటి నోటీసులు అందలేదన్న ఈటల.. నోటీసులకు భయపడేది లేదన్నారు. తాను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆ శాఖ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణారావు ప్రస్తుత రాష్ట్ర సీఎస్ గా ఉన్నారని చెప్పారు.
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/05/21/AgoZxkcsDjgbEq3aFr4N.jpg)
/rtv/media/media_files/2025/02/20/tI1Ew15sp1DHqrYeKy9H.jpg)
/rtv/media/media_files/2024/10/24/qiHGXn41Q5uK1IVl3roM.jpg)
/rtv/media/media_library/vi/gPee7QtVLJ8/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLA-KTR.jpg)