రేషన్ మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేసింది. కాకినాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సిట్ విచారించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
yv vikranth reddy: కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్!
కాకినాడ పోర్టు కేసులో వైవీ విక్రాంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. కేసుకు సంబంధించి వివరాలు సమర్పించాలని సీఐడీని ఆదేశించింది.
కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?
గతవారం రోజులుగా ఏపీ రాజకీయం అంతా కాకినాడ పోర్ట్ చుట్టే తిరుగుతుంది. కాకినాడ పోర్ట్ లో నవంబర్ 27న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీ చేసినప్పుడు రేషన్ బియ్యం పట్టుబడింది.
Perni Nani: పవన్ కళ్యాణ్ షిప్ తనిఖీపై మాజీ మంత్రి సెటైర్లు
ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పోర్ట్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పోర్ట్ లో డిప్యూటీ సీఎం తనిఖీలు ఓ మంచి ప్రయత్నమని ఆయన అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. కానీ ప్రాణాలకు తెగించి పవన్ చేసిన సాహాసంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
/rtv/media/media_files/2025/06/26/train-theft-2025-06-26-21-48-09.jpg)
/rtv/media/media_files/2024/12/06/K6xbS0KtQrne9Lqfxu2x.jpg)
/rtv/media/media_files/2024/12/06/yrvxX8PaAkdllxnTJNDx.jpg)
/rtv/media/media_files/2024/12/04/pzIdLHRMCY1Ahlw30PYq.jpg)
/rtv/media/media_files/2024/12/02/TNHyVxkejJWALaFQSNVx.jpg)