Twitter : యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు.. ఎక్స్ సంచలన నిర్ణయం!
యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించే వారికి ఎక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. యుద్ధం సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ చాలా ముఖ్యం.
యుద్ధం పేరుతో ఫేక్ వీడియోలు సృష్టించి జనాలను తప్పుదోవ పట్టించే వారికి ఎక్స్ బిగ్ షాక్ ఇచ్చింది. యుద్ధం సమయంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం అందరికీ చాలా ముఖ్యం.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీని నియమించింది.
అలీ ఖమేనీ మరణవార్తతో ఇప్పుడు ఇరాన్ తదుపరి వారసుడు ఎవరనేది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇరాన్ రాజ్యాంగంతో పాటుగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పీఠం ఎవరికి దక్కే అవకాశం ఉందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దుబాయ్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ విజేత పి.వి. సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక
ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల ప్రభావం దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలపై పడింది.
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు పలు ప్రధాన నగరాలపై క్షిపణుల వర్షం కురుస్తోంది.
గాజాలో శాంతి స్థాపనే ధ్యేయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఆయన పీస్ బోర్డ్ని ఏర్పాటు చేశారు. ఇందులో పాకిస్థాన్కు సభ్యత్వం కల్పించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
శాంతి ఒప్పందాన్ని బ్రేక్ చేసి ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది. మంగళవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ జరిపిన ఈ వైమానిక దాడుల్లో మొత్తం 64 మంది పాలస్తీనియులు మృతి చెందారు. వందలాది ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత హమాస్ గాజా వీధుల్లో ఎనిమిది మందిని దారుణంగా కాల్చి చంపింది. అయితే వీరు ఇజ్రాయెల్ సైన్యానికి గూఢచార సమాచారాన్ని అందించారని, స్థావరాలు లేదా నాయకుల గురించి కీలక వివరాలు ఇచ్చారని హమాస్ ఆరోపించింది.