Sundar Pichai: సుందర్ పిచాయ్కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గూగుల్ CEO సుందర్ పిచాయ్కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది.
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు ఈ యుద్ధ వాతావరణంలో భయంభయంగా గడుపుతున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి.తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో ఇరువైపులా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధాలను వాడుతున్నారు.
దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ భీకర దాడికి దిగింది. మిస్సైల్స్ తో అటాక్ చేసింది. దీంతో ఎయిర్పోర్టులో మంటలు ఎగసిపడుతున్నాయి. ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు భయంతో పరుగులు పెడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్ను ఖాళీ చేయిస్తున్నారు.
గల్ఫ్ దేశాల్లో మొదలైన యుద్ధ భారతీయ సామాన్యుడి వంటగదిపైనే కాకుండా, రైతాంగంపై కూడా కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఎరువుల రంగాన్ని, ఇంధన భద్రతను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం పొంచి ఉంది.
భౌగోళిక రాజకీయ పరిణామాలను ముందే పసిగట్టడంలో ఎక్స్పర్ట్ అయిన చైనా విద్యావేత్త అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మే 2024లో జియాంగ్ జుయెక్విన్ ఇచ్చిన స్పీచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన విషయాలు నిజమవుతుండటంతో అందరూ షాక్ అవుతున్నారు.
సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థకు ఆటంకం కలగకూడదనే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్లను చంపడానికి ఇరానియన్ గూఢచారులు తనను నియమించుకున్నా రని పాకిస్తాన్ ఉగ్రవాది కోర్టులో వెల్లడించాడు. తన కుటుంబాన్నిచంపేస్తామని బెదిరించడం వల్ల తాను అలా చేయాల్సి వచ్చిందని అతను కోర్టుకు చెప్పాడు.