RCBకి బిగ్ షాక్.. హేజిల్వుడ్ వస్తాడా?
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సందడి మొదలుకానుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది.
మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సందడి మొదలుకానుంది. దీంతో క్రికెట్ అభిమానుల్లో అప్పుడే ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది.
పాకిస్థాన్ బోర్డు ఐపీఎల్ కు పోటీగా PSL టోర్నీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచులను చూసేందుకు పాక్ అభిమానులు ఆసక్తి చూపట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. PSL మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వెళ్లే వారు మొబైల్స్ IPL మ్యాచులు చూస్తున్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం (రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. ఆడిన మూడు మ్యాచ్లలో 26 బంతులు ఎదురుకుని 17 పరుగులు (ఢిల్లీ క్యాపిటల్స్ పై 0, హైదరాబాద్ పై 15, పంజాబ్ పై 2) మాత్రమే చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ ఎడిషన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 మంది జట్లు, వందలాది మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రియులను తమదైన ఆటతో అబ్బురపరచనున్నారు. అయితే ఈ జట్ల వెనుకున్న యజమానులు ఎవరు వారి బ్యాక్ గ్రౌండ్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ గుర్రుగా ఉంది. ఈ క్రమంలో కొత్తకొత్త నిబంధనలతో ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమైంది. భార్యాపిల్లలతో స్టేయింగ్ను చిన్న టోర్నీలప్పుడు ఏడు రోజులు అలాగే పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు తగ్గించింది.