భారతీయ నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి ఇండియా సీరియస్ వార్నింగ్!
హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలపై కాల్పులు కలకలం రేపాయి. ఇరాన్ ఆర్మీ రెండు ఇండియన్ షిప్పై ఫైరింగ్ చేయడంపై భారత్ సీరియస్గా తీసుకుంది. ఇరాన్ రాయబారి పిలిపించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రశ్నించారు.
/rtv/media/media_files/2026/04/19/foreign-ministry-2026-04-19-11-13-18.jpg)
/rtv/media/media_files/2026/03/26/strait-of-hormuz-2026-03-26-09-41-31.jpg)
/rtv/media/media_files/2026/03/21/captain-of-indian-oil-tanker-2026-03-21-15-47-44.jpg)