Virat Kohli : క్రికెట్కు గుడ్ బై... చివరి మ్యాచ్ ఆడేసిన కోహ్లీ - VIDEO VIRAL
ఆడిలైడ్లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆడిలైడ్లో జరుగుతున్న రెండో వన్డేలో డకౌట్ అయిన అనంతరం విరాట్.. పెవిలియన్కు వెళ్తూ అభిమానులకు అభివాదం చేయడంతో కోహ్లీ వీడ్కోలుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది.
ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో వన్డేలో టీమిండియాకు బిగ్ షాకులు తగిలాయి. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ (9) తొలి వికెట్ గా ఔట్అయ్యాడు.
భారత్పై ట్రంప్ టారిఫ్లు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం 50 శాతంగా ఉన్న సుంకాలు 15 నుంచి 16 శాతానికి తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరు దేశాల మధ్యా వాణిజ్య చర్చలు సఫలం అయ్యాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇండియా, పాకిస్తాన్ వేదికగా మహిళల వరల్డ్ వన్డే కప్ జరుగుతోంది. ఇందులో లీగ్ దశ ముగుస్తోంది. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ భారత్లోనే జరగనుంది. నవీ ముంబయ్లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
పాక్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ నగరాన్ని ప్రమాదం చుట్టుముట్టింది. దీనికి కారణం భారత్లో దీపావళి సంబరాలని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. లాహోర్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి పడిపోయింది. మంగళవారం నాటికి, లాహోర్ AQI 266కి చేరుకుంది.
భారత్ పై మరోసారి రెచ్చిపోయారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని, లేని పక్షంలో భారీ దిగుమతి సుంకులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
దీపావళి ఒక్కరోజు ముందు టీమిండియా పురుషులు, మహిళల క్రికెట్ జట్లు ఓడిపోవడం భారత అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముందుగా పెర్త్ వేదికగాజరిగిన తొలి వన్డేలో భారత జట్టుపై 7 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టు విజయం సాధించింది.