BIG BREAKING: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. సోషల్ మీడియాలో రూల్స్
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని రూల్స్ విధించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని రూల్స్ విధించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం వేతనాల జారీలో మరింత పారదర్శకత, వేగం పెంచేలా సరికొత్త నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేషన్ ఉద్యోగులందరికీ ఏప్రిల్ నెల నుండి IFMIS ద్వారానే జీతాలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్, R & B శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను రిలీజ్ అయ్యాయి.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో మనోవేదనకు గురైన కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఏడేండ్ల తన కొడుకును చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు.. రాష్ట్ర ఆర్థిక శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆధార్ లింక్ చేయని ఉద్యోగుల జీతాలు నిలిపివేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 లోపు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలని ఆదేశించింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించారు. అయితే దీనిని రెండు విడుతలుగా ఇస్తామన్నారు. నవంబర్ లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని తెలిపారు.
అధికార పార్టీ నాయకుడి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. అతడితో పాటు తన పై అధికారి అయిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని.. ఆఫీసులోనే పురుగుల మందు తాగింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది.
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయడం లేదు. ఉపాధ్యాయులు, డాక్టర్లు అలాగే ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్లని బయటి దేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తోంది.
పూణేలోని ఒక ప్రభుత్వ అధికారిపై బ్లాక్ మెయిల్, వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అతను తనపై రహస్యంగా నిఘా పెట్టాడంతో పాటు స్నానం చేస్తున్న వీడియోలను రికార్డ్ చేశాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటిని లీక్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.