Massive explosion : తమిళనాడు బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా, కందీలి సమీపంలోని విరుధునగర్లో భారీ పేలుడు సంభవించింది. కట్టనార్ పల్లి గ్రామంలో బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో ఘోరా ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2026/04/19/fire-2026-04-19-17-28-30.jpg)