వాహనదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 17 నుంచి ఈ రూల్స్ మార్పు
ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ మారబోతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ రూల్స్ మీరు తెలుసుకోకుంటే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.
/rtv/media/media_files/2025/03/24/Cnu5EID1LmTzVE9UYesr.jpg)
/rtv/media/media_files/2025/02/15/OYBc5BDA0Bk9E4BeY7ZM.jpg)