BREAKING: భారత్ లో భారీ భూకంపం!
భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్పూర్లో రిక్టర్ స్కేల్పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
భారత్ లో భూకంపం సంభవించింది. ఈరోజు ఉదయం 5:53 గంటలకు అస్సాంలోని తేజ్పూర్లో రిక్టర్ స్కేల్పై 3.4 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది.
చైనాలోని గన్సు ప్రావిన్స్లో సోమవారం అర్థరాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా అధికారులు వివరించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలౌట్ ఆపరేషన్ కు ఆదేశాలు జారీ చేశారు.
ఫిలిప్పీన్స్లో మిండనావో భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ఇచ్చిన సమాచారం ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది.
ఇండియాలో గురువారం రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో తెల్లవారుజామున 2.02 గంటలకు భూమి కంపించగా, ఉదయం 9:34 గంటలకు జమ్మూ కశ్మీర్లోనూ ప్రకంపనలు వచ్చినట్లు ఎన్ సీఎస్ అధికారులు తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
శుక్రవారం రాత్రి నేపాల్లో భూకంపం రావడంతో మృతుల సంఖ్య 140కి చేరింది. వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో రిక్టార్ స్కేల్పై 6.4 తీవ్రతతో ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
ఢిల్లీ-ఎన్సీఆర్ సహా ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఉత్తరప్రదేశ్, బీహార్ సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. నేపాల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం.
అఫ్ఘానిస్థాన్లో భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరుస భూకంపాల్లో మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రజలు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. భూకంప ధాటికి ఇప్పటివరకు రెండు వేల మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరుగుతూ వస్తోంది.
ఢిల్లీ (Delhi) నగరం భూకంపంతో ( Earth Quake) వణికిపోయింది. భూ ప్రకంపనలు భారీగా రావడంతో ఢిల్లీ నగరం ఒక్కసారిగా హడలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎన్సీఆర్ (Ncr) ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలు పై భూకపం తీవ్రత 6.2 గా నమోదు అయ్యింది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఆదివారం అర్థరాత్రి బంగాళాఖాతంలో బలమైన భూకంపం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం 1:29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. భూకంపం లోతు 70 కిలోమీటర్లుగా నమోదైంది. గతంలో ఆఫ్ఘనిస్తాన్, టిబెట్లలో కూడా భూకంపం రావడంతో భూమి కంపించింది. మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది.