Drone Attack: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడులు..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికన్ ఎంబసీపై డ్రోన్ దాడి జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు.
రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పుంజుకున్నాయి. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి చేపట్టింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖేర్సన్ ప్రాంతంలోని ఓ కేఫ్ అంట్ హోటల్పై ఈ దాడి జరిగింది.
పాకిస్థాన్లో ఖైబర్ పంఖ్తువా ప్రావిన్స్లో అనుమానిత డ్రోన్ దాడి జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారని.. వాళ్లందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లని పేర్కొన్నారు.
పాకిస్తాన్లోని రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత డ్రోన్ కూలిపోయింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL 2025)లో భాగంగా ఇవాళ పెషావర్ జల్మి VS కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు కొన్ని గంటల ముందు ఈ సంఘటన జరిగింది. ఆ వీడియో వైరలవుతోంది.
ఉక్రెయిన్కి చెందిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై రష్యా డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. గురువారం రాత్రి చెర్నోబిల్ వద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్పై రష్యా దాడి చేసినట్లు పేర్కొన్నారు.