Air India: ఫాగ్ కేర్ ప్రారంభించిన ఎయిర్ ఇండియా!
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి బుకింగ్ లను రీ షెడ్యూల్ చేసేందుకు లేక రద్దు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది.
ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి బుకింగ్ లను రీ షెడ్యూల్ చేసేందుకు లేక రద్దు చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు టాటా యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా బుధవారం నాడు ప్రకటించింది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర కలకలం రేగింది. భారీ పేలుడు శబ్ధం వినిపించడంతఓ అక్కడ కఒంతసేపు పాటూ గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హెచ్చరించింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టిలు ఈరోజు ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక రేవంత్ ప్రధానిని కలవడం ఇదే మొదటిసారి. ఈరోజు మధ్యాహ్నం 4.30 గంటలకు మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం.
ఢిల్లీలోని బరాఖంబా రోడ్డులోని గోపాల్ దాస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 8 వ అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. వీటిని ఆర్పేందుకు 15 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
టెక్నాలజీ పుణ్యమాని అన్నీ డైరెక్ట్గా మన చేతుల్లోకే వచ్చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, యాప్లు వచ్చాక మరింత ఈజీ అయిపోయింది.అయితే ఇవి సరిగ్గా పని చేయకపోతే మాత్రం షాక్లు గ్యారెంటీ.తాజాగా ఇలానే తాను ఒకసారి పెట్టిన ఆర్డర్కు 6సార్లు డెలివరీ చేసింది స్విగ్గీ అంటూ గోలపెడుతున్నాడో యూజర్.
పార్లమెంటు లోకి వచ్చి స్మోక్ దాడి చేసిన నిందితులు పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు పోలీసులు. సాగర్ శర్మ, నీలం కౌర్, మనోరంజన్
ఢిల్లీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే వారికి అక్కడి ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సు టికెట్లను వాట్సాప్ ద్వారా పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే అక్కడ మెట్రో టికెట్లు వాట్సాప్ లో అందుబాటులో ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో ఈరోజు ముఖ్యమంత్రి ఎంపికపై కీలక భేటీ జరగనుంది. సాయంత్రం భోపాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహన్ను కొనసాగిస్తారా లేదా కొత్త వారికి అవకాశమిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.