Hyderabad: హైదరాబాద్లో గుండె విలవిల్లాడే ఘటన.. లిఫ్ట్కి గోడకి మధ్యలో ఇరుక్కున్న బాలుడు!
హైదరాబాద్లో గుండె విలవిల్లాడే ఘటన చోటుచేసుకుంది. నాంపల్లి శాంతిగరలోని ఓ అపార్టుమెంట్ లిఫ్ట్లో 6 ఏళ్ల బాలుడు చిక్కుకున్నాడు. లిఫ్ట్ గ్రిల్స్ క్లోజ్ చేయకుండానే మూవ్ అవడంతో లిఫ్ట్కి, గోడకి మధ్య ఇరుక్కున్నాడు. హైడ్రా DRF బృందాలు వచ్చి రక్షించాయి.
Crime News: తల్లిని ఇంట్లో నిర్బంధించి భార్య , పిల్లలతో కుంభమేళాకు వెళ్లిన కొడుకు.. చివరికీ
ఝార్ఖండ్లో అమానుష ఘటన జరిగింది. ఓ వ్యక్తి వృద్ధురాలైన తన తల్లిని ఇంట్లోనే నిర్బంధించి కుంభమేళా యాత్రకు వెళ్లాడు. తిండి లేక ఆకలితో ఆ వృద్ధురాలు అల్లాడిపోయింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..
రాజలింగమూర్తి హత్య కేసుపై కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఖండించారు.రాజలింగమూర్తి హత్యకు భూ వివాదాలే కారణమన్నారు. ఈ కేసుతో నాకు, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
Road Accident: గుండె పగిలే ఘోర ప్రమాదం.. ఎదురుగా వచ్చిన మృత్యువు: తండ్రి, 5 నెలల ఏకైక పసికందు..!
హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డుప్రమాదం జరిగింది. సాయి కుమార్ తన అమ్మనాన్న, భార్య, 5నెలల కుమారుడితో సూర్యాపేటకు బయల్దేరాడు. దండుమల్కాపురం వద్ద ఎదురుగా వచ్చిన కారు డివైడర్ను ఢీకొని వారికారుపై పడింది. ఈ ప్రమాదంలో సాయికుమార్, 5నెలల పసికందు మృతి చెందారు.
Fire Accident: కొంపముంచిన దోమల చక్రం.. అనాథాశ్రమంలో అగ్నిప్రమాదం: ఆరుగురు విద్యార్థులు!
దోమల బెడద నివారణ కోసం పెట్టిన దోమలచక్రం కొంపముంచింది. చక్రానికి ఉన్న నిప్పు పరుపులకు అంటుకొని అనాథాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి.
Khammam : ఎంతకు తెగించార్రా.. అల్లుడిపై పెట్రోలు పోసి.. అత్తింటి వారి దారుణం
తమ కూతురితో నిత్యం గొడవలు పెట్టుకుంటున్నాడన్న కోపంతో పుట్టింటివారు ఏకంగా అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన రెండు వారాల కిందటే జరగగా.. గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
Road Accident: అయ్యో ఘోరం: కూలీల ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్లోనే ముగ్గురు మహిళలు మృతి!
ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కూలి పనుల కోసం గుంటూరు వెళ్తున్న మహిళల ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య ఈ ప్రమాదం సంభవించింది.
Crime News: ఛీ ఛీ.. మీరు అన్నయ్యాలా.. కామాంధులా .. వద్దు వద్దన్నా చెల్లిని వదల్లేదు కదరా!
ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. వరుసకు చెల్లి అయిన యువతిపై ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మద్యం మత్తులో ఆమెకు మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించారు. ఎలాగోలా ఆమె తప్పించుకుని ఫ్యామిలీకి చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోక్సో కేసు నమోదు చేశారు.
/rtv/media/media_files/2025/02/20/IhKRJXxmhn9W5OPv9Uas.jpg)
/rtv/media/media_files/2025/02/21/1Jx1RwUJYB4YEIrX4fuq.jpg)
/rtv/media/media_files/2025/02/20/BllbvWD68VAExXt9CJFq.jpg)
/rtv/media/media_files/2025/02/20/x0f6l3UFUWw57wMoCx5j.jpg)
/rtv/media/media_files/2025/02/20/1AI6jqRIk9aXsJTFUcF4.jpg)
/rtv/media/media_files/2025/02/19/Uun92cSbeCH9pglpeYbc.jpg)
/rtv/media/media_files/2025/02/17/DXWnc7NZBMGc0X7GxTcw.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
/rtv/media/media_files/2025/02/17/xVx8Tn4reOUjHtxy0qnm.jpg)