గొడ్డలితో న*రికి.. పరిగెత్తించి పరిగెత్తించి | Peddapalli Saikumar Friends Shocking Facts Revealed.!
TG News: హైదరాబాద్లో మెహందీ సెంటర్పై పోలీసులు దాడులు
హైదరాబాద్లోని టప్పాచబుత్రలో నకిలీ మెహందీ తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. మెహందీలో ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితునిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Crime News: కుక్క టాయిలెట్ పోసిందని.. కారుతో గుద్దేశాడు!
యూపీలోని బందా జిల్లాలో దారుణం జరిగింది. ఒక కుక్కపిల్ల తన కారుపై టాయిలెట్ పోసిందని శైలేంద్ర అనే యువకుడిపై కారు యజమాని దాడి చేశాడు. ఈ దాడిలో శైలేంద్ర తలకు 42 కుట్లు పడ్డాయి. తనను చంపేస్తానని నిందితుడు బెదిరిస్తున్నాడని శైలేంద్ర వీడియో రిలీజ్ చేశాడు.
Ap Crime: ప్రేమిస్తావా.. ఫోన్ నంబర్, ఫొటోలు బయటపెట్టమంటావా- 9th క్లాస్ బాలుడి అరాచకం!
కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఓ పాఠశాలలో 9thక్లాస్ బాలుడిపై పోక్సో కేసు నమోదైంది. 32ఫేక్ ఇన్స్టా ఐడీలతో అదే స్కూల్ బాలికలకు అసభ్యకర మెసేజులు పంపడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఆ బాలుడి తల్లిదండ్రులపై కూడా కేసు రిజిస్టర్ చేశారు.
Cyber Crime: అలా ఎలా చిక్కావమ్మా.. ఒక్క వాట్సాప్ కాల్తో టీచర్ నుంచి రూ.78 లక్షలు మింగేసిన కేటుగాళ్లు!
లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 59ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళా సైబర్ వలలో పడింది. ఆమె పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాల్లు భయపెట్టారు. దీంతో గజగజ వణికిపోయిన ఆ టీచర్ 22 రోజుల వ్యవధితో రూ.78 లక్షలు ట్రాన్సఫర్ చేసింది.
BIG BREAKING: రీహబిలిటేషన్ సెంటర్లో ఫుడ్ పాయిజన్.. నలుగురు చిన్నారులు మృతి
యూపీలో విషాదం చోటుచేసుకుంది. లక్నో రీహబిలిటేషన్ సెంటర్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. పుడ్ పాయిజన్తో నలుగురు చిన్నారులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు ఆస్పత్రికిలో చికిత్స అందిస్తున్నారు
CRIME NEWS: వీడి కోపం తగలెయ్య.. భార్యతో గొడవపడి నలుగురు పిల్లల గొంతు కోసి చంపిన తండ్రి
యూపీలోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. రాజీవ్ కతేరియా అనే వ్యక్తి తన భార్య కంతీదేవితో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు. ఆ కోపంలో తన నలుగురు పిల్లల(స్మృతి, కీర్తి, ప్రగతి, రిషబ్) గొంతు కోసి హతమార్చాడు. ఆపై అతడు కూడా ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
Man Rapes Goat: నీ కామం తగలెయ్య.. మేకను కూడా వదల్లేదు కదరా..!
పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో కొన్ని మేకలు పొలంలో మేస్తున్నాయి. ఓ యువకుడు అందులో ఒక మేకను ఎత్తుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతలో యజమాని చూసి ఆపే ప్రయత్నం చేయగా.. ఆ యువకుడు అతడిపై దాడి చేశాడు. అనంతరం ఫుల్గా మందుతాగి యజమాని ఇంటిపై మరోసారి దాడి చేశాడు.
/rtv/media/media_files/2025/03/29/AZfCEJlbBQJ7ClJlJFSn.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/mehandi-9-scaled.jpg)
/rtv/media/media_files/2025/03/27/XvcePVNdB7BrvGIgNOPs.jpg)
/rtv/media/media_files/2025/03/27/cXYpBukvi8favvnGZmkP.jpg)
/rtv/media/media_files/2025/03/27/BbbTQ9HjP64dODrL0afL.jpg)
/rtv/media/media_files/2025/03/27/NkrKOA1InPOXVgbsgFjt.jpg)
/rtv/media/media_files/2025/03/27/UWRI3bZVB7kyo4JurqXG.jpg)
/rtv/media/media_files/2025/03/26/C93Jeb41HaTwNJyHkvIx.jpg)