AP Crime: ఏపీలో ఘోరం.. సైనైడ్ తాగి కొడుకు, తండ్రి ఆత్మహత్య!
కృష్ణ జిల్లా పెనమలూరులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సాయిప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ధిక ఇబ్బందులతో కొడుకుతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. సైనైడ్ కలిపిన ఐస్ క్రీమ్ తిని బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త కొడుకు చనిపోవడంతో భార్య, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.
/rtv/media/media_files/2025/04/02/sQVm38TNYm3OK9lv3QZi.jpg)
/rtv/media/media_files/2025/04/11/YWx4EPceXDbHDFzHInDQ.jpeg)
/rtv/media/media_files/2025/04/10/xanhJReOBeoV7xb1K3KY.jpg)
/rtv/media/media_files/2025/04/10/lsRBLH68q8tBze1DgQac.jpg)
/rtv/media/media_files/2025/04/09/SQOIezJ5fhvbIPy9waKH.jpg)
/rtv/media/media_files/2025/04/09/HrgGqMz2HtcvNrhH1Wfh.jpg)
/rtv/media/media_files/2025/04/09/VWHYdjKi7HwOs2KhuQeh.jpg)