తెలంగాణ యమపాశంలా చైనా మాంజాలు.. గొంతులు కోయడానికి కారణం ఇదే..! చైనా మాంజాలు రోడ్డుపై వెళ్లేవారి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి ఎంత కట్టడి చేసినా వాటి విక్రయాలు, మరణాలు ఆగడం లేదు. జనవరి 3న కైట్స్ హోల్సేల్ షాపులపై పోలీసులు రైడ్స్ చేసి, ఆ మాంజాలు విక్రయిస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. 987 చైనా మాంజా బండిళ్లను సీజ్ చేశారు. By K Mohan 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ China Manja : వెయ్యికి పైగా పక్షుల ప్రాణాలు తీసిన చైనా మాంజా నిషేధిత చైనా మాంజా తగిలి ముంబై నగరంలో వెయ్యికి పైగా పక్షులు ప్రాణాలు కోల్పొయాయి. 800 వరకు గాయపడ్డాయి. చైనా మాంజాతో మనుషులు కూడా ప్రాణాలు పొగొట్టుకున్న సందర్భాలున్నాయి. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: జవాన్ ప్రాణం తీసిన మాయదారి మాంజా.. రాష్ట్రంలోనూ పలు ఘటనలు మాయదారి మాంజా ఆర్మీ జవాన్ ప్రాణం తీసింది. లంగర్ హౌస్ లోని మిలటరీ ఆసుపత్రిలో అధికారిగా పనిచేస్తున్న విశాఖపట్నం పెద్ద వాల్తేరు గ్రామానికి చెందిన కాగితాల కోటేశ్వరరావు విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మాంజా మెడకు చుట్టుకుని గొంతు కోసేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. By srinivas 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn