KTR: నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా మీ రుణం తీర్చుకోలేను: కేటీఆర్!
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు.
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సిరిసిల్ల ప్రజలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని కేటీఆర్ అన్నారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదని ఆయన పేర్కొన్నారు.
కమలాపూర్లో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని అన్నారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి రోజున ప్రజల్లోకి బలంగా వెళ్లేలా కాంగ్రెస్ పాలనతో తమ పాలనను పోలుస్తూ విస్తృతంగా పత్రిక ప్రకటనలను బీఆర్ఎస్ సిద్ధం చేసింది. స్థానిక పత్రికలతో పాటు జాతీయ స్థాయిలో ఈ ప్రకటనలను ప్రచురించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతు బంధు నిధులు ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.
‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.
తెలంగాణలో ఎన్నికల సంఘం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా దీన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో రైతుబంధు పంపిణీ పర్మిషన్ను వెనక్కి తీసుకుంది.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో శనివారం అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి దాడికి పాల్పడ్డట్లు ఫసియుద్దీన్ ఫిర్యాదు చేశారు. పట్నం నరేందర్రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది బీజేపీకే ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ ఖిల్లా రోడ్డులో రోడ్డు షో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు కురిపించారు. బీఆర్ఎస్ బీజేపీతో ఎప్పుడూ జత కట్టలేదని, భవిష్యత్తులో కూడా ఆ పార్టీతో దూరంగానే ఉంటామని అన్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 370 ఆర్టికల్ రద్దుని కాంగ్రెస్ అడ్డుకుందని అన్నారు. మోదీ హయాంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించామని తెలిపారు. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే అని అన్నారు.