Tehran Blast : ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ పేలుడు.. మూడు నగరాలపై ఏకకాలంలో
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్త విడత దాడులు ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ పాలక యంత్రాంగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దళం కొత్త విడత దాడులు ప్రారంభించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
వెనెజువెలాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కారకాస్లోని అధ్యక్ష భవనం దగ్గర్లో కాల్పుల శబ్దాలు వినిపించడం కలకలం రేపింది. ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ దేశ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ ఘటన జరిగింది.
నౌగామ్ పోలీస్ స్టేషన్ లో జరిగిన పేలుడులో ఇప్పటికి తొమ్మిది మంది చనిపోయారు. ఇందులో సీనియర్ పోలీసు అధికార, మెజిస్ట్రేట్ తో పాటూ తొమ్మిది మంది ఉన్నారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు.
జమ్మూ కశ్మీర్లో ఘోరం జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర ఉన్న ఓ దుకాణం పేలుడు జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల దూరంలో ఉంది. దీంతో పేలుడు జరిగిన సమయంలో దుకాణంపై మోచేతి పడింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఈ శరీర భాగం మృతి చెందిన వారిలో ఎవరిదని తెలుసుకోనున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఎర్రకోట పార్కింగ్ సమీపంలో పేలిపోయిన ఐ20 కారు నడిపిన నిందితుడి పేరుతో మరో కారు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. దాన్ని హరియాణాలో గుర్తించారు.
తమిళనాడులో ఈ రోజు ఉదయం పెను ప్రమాదం సంభవించింది. ఎల్పీజీ (LPG) సిలిండర్లను తరలిస్తున్న ఒక భారీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడటంతో, అందులోని సిలిండర్లు ఒకదాని తర్వాత మరొకటి పేలిపోయి, ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురి చేసింది.