Bharath Jodo Yatra:తేజస్వి యాదవ్ జీపులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ జీప్లో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ ప్రయాణించారు. తేజస్వీతో పాటూ జీపులో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేవారు. కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
బీహార్ అసెంబ్లీలో కాసేపట్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటివలే మహాకుటమీని వదిలి బీజేపీ పక్షనా చేరారు జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్. నితీశ్కు ప్రస్తుతం 128మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా.. అందులో ఐదుగురు ఫోన్లు స్విచ్ఆఫ్ అయ్యాయి. అవిశ్వాసం నెగ్గడానికి మ్యాజిక్ ఫిగర్ 122.
బీహార్లో కొనసాగుతున్న రాజకీయ గొడవల మధ్య, ఆ రాష్ట్ర మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తన ఎక్స్ ప్రొఫైల్లో ట్వీట్ చేశారు. నేను ఖచ్చితంగా పేదవాడినే కానీ నేను దానిలో లేను. కుర్చీపై దురాశ. హామ్కి ద్రోహం చేయలేరు. హమ్ మోడీ జీతో ఉంది.. హమ్ మోదీ జీతో ఉంటుంది.. హమ్ మోడీ జీతోనే ఉంటుంది.
బీహార్లో ఎన్డీయేతో కలిసి నితీశ్ కుమార్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ(జనవరి 28) తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ RJD- కాంగ్రెస్తో తన 18 నెలల పాలక పొత్తుకు ముగింపు పలకనున్నారు. బీజేపీతో కలిసి ఆయన తిరిగి ఎన్డీఏలోకి తిరిగి వెళ్లనున్నారు.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతితోపాటు ఇతరులకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం కేసులో వీరిని ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో నితీశ్ చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను బదిలీ చేసింది.
లోకసభ ఎన్నికలకు ముందు బీహార్ లోని అధికార మహాఘట్భంధన్ లో తలెత్తిన సంక్షోభం కీలకమలుపు తిరిగే ఛాన్స్ ఉంది. మహాకూటమిలోని ఆర్జేడీతో తెగతెంపులు చేసుకునేందుకు జేడీయూ చీఫ్, సీఎం నితీష్ కుమార్ నిర్ణయించుకున్నారని..బీజేపీ మద్దతుతో సీఎంగా కొనసాగేందుకు ఆయన మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కు మరణాంతరం భారత రత్న ప్రకటించింది మోదీ సర్కార్. జీవితమంతా అణగారిన వర్గాల కోసం పోరాడారు. రెండుసార్లు బీహార్ ముఖ్యమంత్రి కూడా అయ్యారు.ఎంతలా అంటే కూతురు వివాహానికి ఏ మంత్రివర్గ సభ్యుడిని కూడా పిలవలేదు.