Bihar: పార్కింగ్ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!
దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
దుకాణం ముందు కారు పార్కింగ్ చేశారని జరిగిన వాగ్వాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఔరంగాబాద్ పోలీసులు తెలిపారు.
కడుపు చేస్తే లక్షల రూపాయలిస్తామంటూ ఓ బిహార్ గ్యాంగ్ కొంతమంది పురుషుల వీక్ పాయింట్ని క్యాష్ చేసుకుంటోంది. నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేస్తోంది. ప్రెగ్నెంట్చేస్తే రూ.13లక్షలు ఇస్తామంటూ చెప్పడంతో ఎందరో పురుషులను ఈ ఆఫర్కి టెంప్ట్ అయ్యి తమ డబ్బులు పోగొట్టుకున్నారు.
ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల బాలుడు బ్లేడ్ తో తన స్నేహితుడి మెడ కోసిన భయంకరమైన ఘటన బిహార్ రాష్ట్రం దర్భంగా జిల్లాలోని బహేడీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చిన్న విషయంలో గొడవ మొదలవగా విచక్షణ కోల్పోయిన విద్యార్థి ఈ దారుణాకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
బీహార్లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. తల్లి, ఆమె ఇద్దరు చిన్న పిల్లలు రైల్వే స్టేషన్లో పట్టాలపై పడిపోవడంతో వారి మీదుగా రైలు వెళ్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడుకున్న తల్లికి అంతా సెల్యూట్ చేస్తున్నారు.
రూ.5,000 కోసం ఓ యువకుడు తల్లిని గొంతు పిసికి చంపేసిన దారుణమైన ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. హిమాన్షు తన తల్లి ప్రతిమా దేవిని హతమార్చి డెడ్ బాడీని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి హర్యానా నుంచి త్రివేణి సంగమం నదిలో పడేసేందుకు తీసుకొచ్చాడు. స్థానికులు పోలీసులకు పట్టించారు.
తరగతి గదిలోకి హిజాబ్ ధరించి రావద్దని చెప్పిన ఉపాధ్యాయులను విద్యార్థినుల తల్లిదండ్రులు చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ ఘటన బిహార్ లోని శేఖ్పూర్ లో జరిగింది.
బిహార్ ప్రభుత్వం తాజాగా సెలవుల క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా 22 రోజులు మాత్రమే వేసవి సెలవులు ప్రకటించారు.
బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు. లేదంటే రాష్ట్రవాప్తంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ డిమాండ్ కు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ, ఇతర నాయకులు సపోర్ట్ ఇవ్వాలని కోరారు.