Rashmi Gautam : బండి భగీరథ్ పై పోక్సో కేసు.. యాంకర్ రష్మీ సంచలన పోస్టు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఈ అంశంపై సామాన్యులే కాకుండా సినీ ప్రముఖుల కూడా స్పందిస్తున్నారు.
షేర్ చేయండి
BIG BREAKING: బండి సంజయ్ కొడుకు కేసు.. DGPకి సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేంద్రమంత్రి బండిసంజయ్ కొడుకు బండి భగీరథపై నమోదైన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసు సమగ్ర, నిష్పక్షపాత విచారణ కోసం ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ను ఆదేశించారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/11/rashmi-post-2026-05-11-14-58-20.jpg)
/rtv/media/media_files/2026/05/09/bandi-sanjay-2026-05-09-12-49-06.jpg)