క్రైంAssam Accident : అసోంలో ఘోర ప్రమాదం..14 మంది మృతి అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఇందులో 14 మంది మృతి చెందగా మరో 25 మంది గాయపడినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 03 Jan 2024 11:12 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn