Andhra Pradesh : అమెరికా టారిఫ్ తగ్గింపు..ఏపీ రైతులకు గుడ్ న్యూస్!
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సీఎం చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందకు గాను వైసీపీ నేత అంబడి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడులు చేశారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తించనుందని పేర్కొంది.
ఏపీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను విడుదల చేసింది. ఎన్నో వివాదాల తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్థరాత్రి 2 గంటలకు గ్రూప్ 2 తుది ఎంపిక జాబితాను వెల్లడించింది.
గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. దీనికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.
నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకోవడం ఇప్పుడు కలకలం రేపింది. ఈ సినిమాలో తన కూతురు ఓ యువకుడిని ప్రేమించిందని తెలిసి ఆమె తండ్రి ఆమెకు HIV తో కూడిన ఇంజెక్షన్ ఇస్తాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్లో వెల్లడించారు.