Amit Shah: రేపు అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
రేపు తెలంగాణకు రావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటను రద్దు చేసుకున్నారు. బీహార్ రాజకీయ పరిణామాలతో తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.
రేపు తెలంగాణకు రావాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పర్యటను రద్దు చేసుకున్నారు. బీహార్ రాజకీయ పరిణామాలతో తన పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన సోదరి రాజేశ్వరి బెన్ (60) ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో మంత్రి పర్యటనలు రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు. తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపును పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి ఉత్తమ్ తో కలిసి జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో భేటీ అయ్యారు.
ఈ రోజు తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ సీనియర్లకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వ్యతిరేకంగా మాట్లాడొద్దు, లీకులు ఇవ్వొద్దని అమిత్ షా నేతలకు స్పష్టం చేసినట్లు సమాచారం. సోషల్ మీడియాలో వార్ పై కూడా ఆయన సీరియస్ అయినట్లు సమాచారం.
ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆరా తీయనున్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాష్ట్రంలో మండలాధ్యక్షులు, ఆపై నేతలతో నిర్వహించే సమావేశానికి అమిత్ షా, తరుణ్ చుగ్ తో పాటు అగ్రనేతలు హాజరవుతారన్నారు.
తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఈ నెల 28న ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ బీజేపీ నాయకులతో చర్చించనున్నారు.
పొత్తులపై జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుకు సహకరించాలని, కలిసి రావాలని అమిత్షాను కోరినట్టు పవన్ చెప్పుకొచ్చారు. ఆయన ఎంతవరకు ఒప్పుకుంటారో తనకు తెలియదన్నారు పవన్.