PM Modi : ఎన్నో శతాబ్దాల నిరీక్షణ.. శ్రీరామ నవమికి ప్రధాని శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షుల తెలిపారు. 5 శతాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించిందని...నేడు అయోధ్యలో జరుగుతున్న మొదటి ఉత్సవమని అన్నారు.
శ్రీరామ నవమి సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షుల తెలిపారు. 5 శతాబ్దాల నిరీక్షణకు ఫలితం లభించిందని...నేడు అయోధ్యలో జరుగుతున్న మొదటి ఉత్సవమని అన్నారు.
కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి షురూ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హనుమాన్ టీం హోంమంత్రిని కలిసింది.
తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లీస్ కుటుంబ పార్టీలను మండిపడ్డారు. ఆ మూడు అవినీతి పార్టీలే అని పేర్కొన్నారు.
తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు పర్యటించనున్నారు. సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు అమిత్ షా. బీజేపీ ముఖ్య నేతలతో, సోషల్ మీడియా వారియర్స్తో ప్రత్యేక సమావేశం కానున్నారు హోంమంత్రి.
లోక్సభ ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముస్లిమేతర వలసదారులకు వేగవంతమైన పౌరసత్వం మంజూరు చేయడానికి పౌరసత్వ సవరణ చట్టం, 2019 నోటిఫికేషన్ ఈరోజు రాత్రి జారీ అయ్యే అవకాశం ఉంది.
అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 12న ఆయన హైదరాబాద్కు రానున్నారు. ఎల్బి స్టేడియంలో పోలింగ్ బూత్ ఇంఛార్జిలతో సమావేశం కానున్నారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తామన్నారు అమిత్ షా. ఉత్తరాఖండ్ తరహాలోనే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తామన్నారు. ఒకే విధమైన పౌర చట్టాన్ని తీసుకురావాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 చెబుతుందన్నారు అమిత్షా.
లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్రంలో అదికారంలో ఉన్న బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తేనుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మూడు క్రిమినల్ బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.