రోజాకు ఎయిర్ ఇండియా షాక్ | Air India Big Shock To RK Roja | RTV
రోజాకు ఎయిర్ ఇండియా షాక్ | Air India Big Shock To RK Roja | Andhra Pradesh Ex MLA Roja makes comments on Air India's Service and their staff's behaviour | RTV
రోజాకు ఎయిర్ ఇండియా షాక్ | Air India Big Shock To RK Roja | Andhra Pradesh Ex MLA Roja makes comments on Air India's Service and their staff's behaviour | RTV
ప్రయాణికులకు మెరుగై సేవలు అందించే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ సర్వీస్ను ఇంగ్లీషు, హిందీలతో పాటూ ఏడు ప్రాంతీయ భాషల్లో కూడా అందించాలని డిసైడ్ అయింది. ఇందులో తెలుగును కూడా ఐవీఆర్ సిస్టమ్లో జోడించింది.
ముంబయి విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ను ప్రకటించారు.
బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది. ఢాకాకు విమానాల రాకపోకల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో వివరించింది.
హమాస్, ఇజ్రాయెల్ మధ్య గత సంవత్సరం నుంచి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే మరణించిన తరువాత ఈ యుద్ధం ఊహించని విధంగా అంతకంతకూ పెరిగింది.దీంతో ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ వెళ్లాల్సిన విమానాన్ని భారత విమానం ఎయిరిండియా రద్దు చేసింది.
ఢిల్లీ నుంచి శాన్ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం (ఏఐ-183) సాంకేతిక కారణాలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. రష్యాలోని క్రాస్నోయార్స్క్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగింది.
విమానంలో ప్రయాణించేటప్పుడు ఒక్కోసారి లగేజ్ మిస్ అవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ప్రయాణంలో టెన్షన్ తప్పదు. ఎయిర్ ఇండియా ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చింది. రియల్ టైమ్ బ్యాగేజీ ట్రాకింగ్ సర్వీస్ను ప్రారంభించింది.
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రయాణీకుల లగేజీలు గల్లంతైన విమాన సంస్థల్లో ఎయిర్ ఇండియా అగ్రగామిగా ఉందని 'LuggageLosers.com' తెలిపింది.ఈ సంస్థ లగేజీ పోగొట్టుకున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి కంపెనీ విమానయాన సంస్థలకు ర్యాంక్ ఇస్తుంది.
ఎయిరిండియా విమానంలో ప్యాసింజర్కి ఇచ్చిన భోజనంలో బ్లేడు ముక్క కనిపించింది. దీనిపై ప్రయాణికుడు ఫిర్యాదు చేయగా.. కూరగాయలు కట్ చేసేందుకు వాడే ప్రాసెసింగ్ మెషీన్ నుంచి ఒక ఇనుప బ్లేడ్ ముక్క వచ్చిందని సంస్థ తెలిపింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది.