Tealngana Crime: ఉప్పల్‌లో యువ‌కుడిపై దూసుకెళ్లిన ఆర్టీసీ బ‌స్సు

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్పల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం ఉద‌యం ఓ యువ‌కుడు బైక్‌పై వెళ్తుండ‌గా అది స్కిడ్ అయింది. బైక్ వెనుకాల వస్తున్న ఆర్టీసీ బ‌స్సు ఆ యువ‌కుడి పైనుంచి దూసుకెళ్లింది. అక్కడిక‌క్కడే వ‌ర్షిత్‌రెడ్డి మృతి చెందాడు.

New Update
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం!

Road Accident: హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్పల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున ఓ యువ‌కుడు బైక్‌పై వెళ్తుండ‌గా అది స్కిడ్ అయింది. దీంతో బైక్ వెనుకాల వస్తున్న ఆర్టీసీ బ‌స్సు ఆ యువ‌కుడి పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువ‌కుడికి తీవ్ర గాయాలయ్యాయి అక్కడిక‌క్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థలికి చేరుకోని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు వ‌ర్షిత్‌రెడ్డిగా గుర్తించారు. బిడ్డ మృత‌దేహాన్ని చూసిన త‌ల్లిదండ్రులు గుండెల‌విసేలా రోదించారు. ఈ ప్రమాదపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో రెండు ప్రాణాలను బలిగొన్న అంబులెన్స్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు