Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్‌గా ఉంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్‌గా ఉంది. వైఎస్‌ఆర్‌ ఫ్లైఓవర్ నుంచి స్పీడ్‌గా వచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు బయటపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి రామకృష్ణాపేటకు చెందిన చల్లా రామ్మోహన్‌గా గుర్తించారు.

Also Read: భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Advertisment
Advertisment
తాజా కథనాలు