Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉంది. By B Aravind 21 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పనా సెంటరలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు బైక్ను ఢీకొట్టి బొల్తా పడింది. ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి సీరియస్గా ఉంది. వైఎస్ఆర్ ఫ్లైఓవర్ నుంచి స్పీడ్గా వచ్చిన కారు బైక్ను ఢీకొంది. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు నుంచి మద్యం సీసాలు బయటపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి రామకృష్ణాపేటకు చెందిన చల్లా రామ్మోహన్గా గుర్తించారు. Also Read: భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం #kakinada #telugu-news #accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి