కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే!

కేరళలోని కన్నూర్‌ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్‌ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్‌ ఊపిరి ఆడక కింద పడిపోయాడు.

New Update
కొండ చిలువతో సెల్ఫీ కావాలన్నాడు..కానీ చివరికి ఏమైందంటే!

ఫుల్ గా తాగిన ఓ వ్యక్తి మెడలో కొండ చిలువ వేసుకుని ఓ పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చాడు. అక్కడ పని చేస్తున్న వారిని ఫోన్ తో సెల్ఫీ కావాలని అడిగాడు. ఈ లోపే కొండచిలువ ఆ వ్యక్తి మెడను చుట్టి గట్టిగా నొక్కేయడంతో కిందపడిపోయాడు. వెంటనే పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది పామును మెడ నుంచి విడిపించి వ్యక్తిని కాపాడారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంఘటన కేరళలోని కన్నూర్‌ జిల్లాలో జరిగింది. శనివారం రాత్రి మద్యం ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్‌ బంక్‌ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు.

Also read: ఆ రాష్ట్రంలో వర్షాలకు నీట మునిగిన రోడ్లు..మరో 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్‌ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది. దీంతో చంద్రన్‌ ఊపిరి ఆడక కింద పడిపోయాడు. వెంటనే పెట్రోల్‌ బంకులో పని చేస్తున్న అభిషేక్‌ అనే వ్యక్తి కొండచిలువను విడిపించడానికి ముందుకు వెళ్లాడు.

ఒక సంచితో కొండచిలువను మెడ నుంచి విడిపించాడు. వెంటనే కొండచిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. ఈ షాకింగ్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది.

మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. ఎలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴 Pahalgam Terror Attack Live Updates: పహల్గామ్ టెర్రర్ అటాక్.. లైవ్ అప్‌డేట్స్

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

author-image
By Krishna
New Update
terror-attack

terror-attack

పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం

  • Apr 27, 2025 14:25 IST

    సిద్దిపేట X రోడ్స్ రంగదాంపల్లి వద్ద భారీ ట్రాఫిక్ జామ్



  • Apr 27, 2025 14:02 IST

    రంగంలోకి ఇండియన్ నేవీ



  • Apr 27, 2025 10:26 IST

    మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు

    ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు. 



  • Apr 27, 2025 10:08 IST

     పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న యావత్ ప్రపంచం

    భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న అన్ని దేశాలు
    ఉగ్రదాడిని తప్పుబట్టిన అమెరికాకు చెందిన FBI
    భారత్‌కు అండగా ఉంటామన్న FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్
    టెర్రరిస్టులపై పోరులో తాము కలిసి వస్తామన్న కశ్యప్ పటేల్
    ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగులుతున్న పాకిస్తాన్
    ఇప్పటికే భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్‌ మొసాద్‌ టీం?



  • Apr 27, 2025 08:49 IST

    కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్

    రెట్రో మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు
    కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు  మనవాళ్లే - విజయ్ దేవరకొండ
    ప్రాపర్‌ ఎడ్యుకేషన్‌ లేక ఇలా బిహేవ్‌ చేస్తున్నారు - విజయ్ దేవరకొండ
    ఆ నాకొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి  - విజయ్ దేవరకొండ
    వాళ్ల బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి - విజయ్ దేవరకొండ 
    వాళ్లకే  విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు- విజయ్‌ దేవరకొండ

     ఆ నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్



  • Apr 27, 2025 08:48 IST

    భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు

    LoC వెంట సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు
    అట్టారీ బోర్డర్‌లో గ్రామాలను ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
    సరిహద్దు పొలాల వద్దకు ప్రజల వెళ్లొద్దంటూ ఆదేశాలు
    సురక్షిత ప్రాంతాల తరలింపుకు ఏర్పాట్లు
    పాకిస్తాన్‌పై ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇండియా
    2 రోజుల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం?



  • Apr 27, 2025 08:20 IST

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ

    టెర్రరిస్టుల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆర్మీ

    తాజాగా మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ

    కుర్పారాలోని ఫరూఖ్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిద

    48 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం.. 



  • Apr 27, 2025 08:18 IST

    పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో

    ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు. 



  • Apr 27, 2025 08:15 IST

    జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!

    పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.



Advertisment
Advertisment
Advertisment