BIG BREAKING: వయనాడ్ నుంచి పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ వయనాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. వయనాడ్ స్థానాన్ని రాహుల్ గాంధీ వదులకోవడంతో తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 17 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Priyanka Gandhi : వయనాడ్ (Wayanad) ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తెలిపారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో.. వయనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసిన రాహుల్గాంధీ (Rahul Gandhi) రెండు చోట్ల పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల వయనాడ్ స్థానాన్ని రాహుల్ వదులుకోనున్నట్లు ప్రచారాలు జరిగాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈరోజు జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో అగ్రనేతలు.. వయనాడ్ నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. Also Read: నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.. పోలవరంపై చంద్రబాబు #priyanka-gandhi #wayanad #mallikarjun-kharge #rahul-gandhi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి