Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు

నల్గొండ జిల్లాలో గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఏపీ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు.

New Update
Telangana: గంజాయి కలకలం.. 12 మంది అరెస్టు

రాష్ట్రంలో గంజాయి భూతం కలకలం రేపుతోంది. చాలామంది యువత గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయిని విక్రయిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 6 కిలోల గండాయితో పాటు రూ.46 వేల నగదు, బైకులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని ఆంధ్రప్రదేశ్ నుంచి తెచ్చి మిర్యాలగూడలో అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 12 నిందితులను అదుపులోకి విచారిస్తున్నారు.

Also read: విషాదం.. గంటల వ్యవధిలోనే అల్లుడు, అత్త మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Paster praveen: ప్రవీణ్ ది హత్య కాదు యాక్సిడెంట్.. మద్యం మత్తులోనే: సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు!

పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు.

New Update
prvn pstr

paster praveen case

Paster praveen: పాస్టర్ ప్రవీణ్ అనుమానస్పద మృతిపై పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రవీణ్ మరణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతో విచారణ చేసినట్లు ఐజీ ఆశోక్ కుమార్, ఎస్పీ నరసింహ వెల్లడించారు. చివరగా అతని కుటుంబ సభ్యులకే ఫోన్ చేసినట్లు తెలిపారు. మార్చి 24న హైదరాబాద్ లోని నేతాజి నగర్ ఇంటినుంచి బయలుదేరినట్లు తెలిపారు. రాజమండ్రిలో 

 

 

paster praveen | case | police | telugu-news 

Advertisment
Advertisment
Advertisment