/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
ACCIDENT
Accident: కర్ణాటక చిత్రదుర్గ జిల్లా బొమ్మక్కనహళ్లి మజీద్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి యాదగిరి వైపుగా వెళ్తున్న కారు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టి.. 15 సార్లు పల్టీలు కొట్టింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Karnataka: Shocking CCTV footage shows a Car flips 15 times, bodies thrown in the air, fatal accident on NH 150A between Challakere and Ballari near Bommakkanahalli Majid of Monakalmur taluk in Chitradurga district, claimed three lives, including two children. pic.twitter.com/Or6KIMd0ij
— Pinky Rajpurohit 🇮🇳 (@Madrassan_Pinky) April 2, 2025
15 పల్టీలు
పోలీసుల వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మౌలా అబ్దుల్ (35), అతని ఇద్దరు కుమారులు మృతి చెందారు. గాయపడిన మరో ముగ్గురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తేలింది.
telugu-news | latest-news | road-accident
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్!