కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2025 సెలవుల జాబితా విడుదల

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్‌ జాబితాను కూడా రిలీజ్ చేసింది. వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Holidays

కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సెలవుల జాబితా ప్రతీ ఏడాది ముందుగానే విడుదలవుతుంటుంది. దేశంలో కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించి అందరికూ కూడా ఈ సెలవులే అమలవుతుంటాయి. 2025 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే సెలవుల జాబితాను విడుదల చేసింది. అలాగే ఆప్షనల్ హాలిడేస్‌ జాబితాను కూడా రిలీజ్ చేసింది.  

ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఆధిన సంస్థల ఉద్యోగులకు ఈ హాలిడేస్ వర్తిస్తాయి. ఇందులో 14 కంపల్సరీ సెలవులుండగా 12 ఆప్షనల్ ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

1. గణతంత్ర దినోత్సవం
2. స్వాతంత్ర్య దినోత్సవం
3. మహాత్మా గాంధీ జయంతి
4. బుద్ధ పూర్ణిమ
5. క్రిస్మస్ 
6. దసరా (విజయ్ దశమి)
7. దీపావళి 
8. గుడ్ ఫ్రైడే
9. గురునానక్ జయంతి
10. ఇడుల్ ఫిట్ర్
11. ఇడుల్ జుహా
12. మహావీర్ జయంతి
13. మొహర్రం
14. ప్రవక్త మొహమ్మద్ జయంతి

ఆప్షనల్ హాలిడేస్ 

1. దసరా కోసం అదనపు రోజు
2. హోలీ
3. జనమాష్టమి (వైష్ణవి)
4. రామ నవమి
5. మహా శివరాత్రి
6. గణేష్ చతుర్థి / వినాయక చతుర్థి
7. మకర సంక్రాంతి
8. రథయాత్ర
9. ఓనం
10. పొంగల్
11. శ్రీ పంచమి / బసంత్ పంచమి
12. వైషు/ వైశాఖి / వైశాఖది / భాగ్ బిహు / మాషాది ఉగాది /
చైత్ర శుక్లాది / చేతి చంద్ / గుడి పడవ / 1వ నవరాత్ర ఐ నౌరాజ్/ఛత్ పూజైకర్వ చౌత్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

chidambaram: నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం

సబర్మతి ఆశ్రమంలో స్పృహ తప్పి పడిపోయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తాను క్షేమంగానే ఉన్ననని తెలిపారు. వీపరీతమైన వేడి కారణంగానే డీహైడ్రేషన్ కు గురైయ్యానని చెప్పారు. అన్ని రకాలుగా బావున్నానని తెలిపారు. 

New Update
P.Chidambaram: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే : పి. చిదంబరం

P. Chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

ఏమవ్వలేదు...బావున్నారు..

ఆసుపత్రిలో చికిత్స అనంతరం చిదంబరం కోలుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. విపరీతమైన వేడి కారణంగా డీహైడ్రేషన్ గురైయ్యానని కాంగ్రెస్ నేత తెలిపారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తన గురించి ఆలోచించన వారందరికీ ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిదంబరం కుమారుడు కార్తీ కూడా దీనిపై స్పందించారు. తన తండ్రి ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. హార్ట్, బ్రెయిన్ డాక్టర్లతో సహా అన్ని స్పెషలిస్ట్ డాక్టర్లు తమ తండ్రిని పరీక్షించారని...అన్ని రిపోర్ట్ లు సాధారణంగానే ఉన్నాయని తెలిపారు.  స్థానిక జైడస్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని వెల్లడించారు.

 

 today-latest-news-in-telugu | p-chidambaram | congress | health 

 

Also read :  Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

Advertisment
Advertisment
Advertisment