BIG Breaking : ఘోర ప్రమాదం.. మంట్లలో చిక్కుకుని ఇద్దరు సజీవదహనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ లారీ దగ్దం కాగా.. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. By B Aravind 24 May 2024 in క్రైం నిజామాబాద్ New Update షేర్ చేయండి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ లారీ దగ్ధం అయ్యింది. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ కూడా మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేసుకుంటూ సజీవ దహనమయ్యారు. Your browser does not support the video tag. #fire #telugu-news #accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి