New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-24T213943.314.jpg)
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఓ లారీ దగ్దం కాగా.. అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.