TG Crime: రంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురుకి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చి ట్రావెల్ బస్సును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

New Update
Road Accident rangareddy

Road Accident rangareddy Photograph

Road Accident:  పండగ పూట రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తూరు సమీపంలో వేగంగా వస్తున్న కారు ట్రావెల్స్ బస్సులు ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే షాద్ నగర్ నుంచి విశాఖపట్నం వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలపై వివరాలు సేకరించారు.

ఇది కూడా చదవండి: చలికాలంలో పంటి నొప్పి ఎందుకు పెరుగుతుంది?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు