Tata : 2500 మంది ఉద్యోగులకు ''టాటా''... బైబై!
యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.
యూకేలోని వేల్స్ లో ఉన్న తమ స్టీల్ ఉత్పత్తి ప్లాంట్లో పని చేస్తున్న సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ రెడీ అయ్యింది. యూకే కార్యకలాపాలతో ముడిపడిన వారిని తొలగించబోతున్నట్టు పేర్కొంది.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరుకాబోయే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక సూచన చేసింది. ఏ4 సైజులో హాల్టికెట్, ఫొటో, పేరు వివరాలన్నీ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. జూన్ 9న స్క్రీనింగ్ టెస్ట్ జరగనుంది.
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ కథనంలో..
పాలిటెక్నిక్ డిప్లోమా పూర్తి చేసి.. ఏడాది పాటు ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నవారికి.. ఓవైపు జాబ్ చేస్తూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. వారాంతంలో రెండురోజులు సాయంత్రం పూట తరగతులకు హాజరై బీటెక్ కోర్సు పూర్తి చేయొచ్చు.
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపినప్పటికీ ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి సమాచారం రాలేదని సమాచారం.
రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఫస్ట్ ఇయర్ లో 99 మార్కులొచ్చి సెకండ్ ఇయర్ లో 70 దాటకపోవడంతో మూల్యాంకనంలో తేడా జరిగిదంటూ ఇంటర్ బోర్డును ఆశ్రయిస్తున్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
పేటీఎం మాతృసంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్స్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరంలో తన సంస్థ ఖర్చులతో పాటు, ఉద్యోగుల ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు చూస్తోంది.One97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగుల్లో సుమారు 5,000-6,300 మంది ఉద్యోగులను తొలగించడానికి రెడీ గా ఉంది,
ఏపీ ‘అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్’ (EAPSET) ఎగ్జామ్ ప్రిలిమినరి కీ విడుదలైంది. ప్రైమరీ కీ, మాస్టర్ క్వశ్చన్పేపర్స్, రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. సందేహాలను మే 25 ఉదయం 10గంటల్లోపు తెలియజేయాలని సూచించారు.
మీరు ఇంటర్ పాసయ్యారా.. అయితే అదిరిపోయే శుభవార్త మీకోసమే. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ‘నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 404 పోస్టుల ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.