Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు ఒప్పందంపై రాజీకి సిద్ధం !
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది.
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు చేదు అనుభవం ఎదురయ్యింది. జర్మనీలో ఓ కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారంలో పాల్గొనాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి బంగ్లాదేశ్ అధికారికంగా ఆహ్వానం పంపింది. భారత్తో పాటు చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మొత్తం 13 దేశాల ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న సాకేత్, ఫిబ్రవరి 9న అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు.
రష్యా నుంచి భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు ప్రస్తుతం అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్గా మారాయి. మ్యూనిచ్ భద్రతా సదస్సులో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.
పదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు కేంద్రం లోక్సభలో వెల్లడించింది. గడిచిన పదేళ్ల కాలంలో (2015-2025) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విదేశీ పర్యటనల కోసం భారత ప్రభుత్వం మొత్తం రూ.762.47 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది.
బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఛైర్మన్ తారిక్ రెహమాన్ మొదటిసారిగా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.
రాబోయే 12 నుంచి 18 నెలల్లో వైట్ కాలర్ ఉద్యోగాల్లో చాలావరకు ఆటోమేషన్ అయ్యే ఛాన్స్ ఉందని మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. తాజాగా హైపర్రైట్ సీఈవో మాట్ షుమార్ చేసిన ఏఐపై చేసిన హెచ్చరిక సంచలనం రేపుతోంది.