Ali Khamenei : 35 ఏళ్ల పాలన..ఇరాన్ను శాసించిన అలీ ఖమేనీ ప్రస్థానం ఇదే!
ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్తంగా చేసిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఈ విషయాన్ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు.
ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడుల ప్రభావం దుబాయ్, అబుదాబి వంటి ప్రధాన నగరాలపై పడింది.
ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను ఒక్కసారిగా వణికించేస్తోంది. యుద్ధం వచ్చిందంటే చాలు.. ఎక్కడ తమ డబ్బు మునిగిపోతుందో అని భయపడే ఇన్వెస్టర్లంతా షేర్ మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గి, తమ పెట్టుబడులను బంగారం, వెండి మీద పెట్టడానికి పోటీ పడుతుంటారు.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ మీద విరుచుకుపడటంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఏకంగా 8 దేశాలపై క్షిపణులతో దాడులు ప్రారంభించి మరణ మృదంగం వాయిస్తోంది.
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దుబాయ్ ని ఇరాన్ టార్గెట్ చేయడంతో దుబాయ్ ఎయిర్పోర్టులో విమానాలను నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనాన్ని అధికారులు ఖాళీ చేయించారు.
మధ్యప్రాచ్యంలో ఇరాన్పై జరుగుతున్న దాడులపై రష్యా తీవ్రంగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఈ దాడులను ఆపాలని కోరింది. దాడులు ఆపకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని రష్యా ఆయా దేశాలను హెచ్చరించింది.
సౌదీ అరేబియా రాజధాని రియాద్లో దారుణం జరిగింది.రాజమండ్రికి చెందిన ఒక టీనేజర్ తన కన్నతల్లిదండ్రులను అత్యంత దారుణంగా హత్య చేసి, ఆ తర్వాత తానూ ప్రాణాలు తీసుకున్నాడు.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు భారతీయులు తమను కాపాడాలంటూ భారత ఎంబసీకి సెల్ఫీ వీడియోలు పంపుతున్నారు. ఇరాన్లో ప్రస్తుతం 10వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.