Afghanistan : ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. నలుగురు మృతి
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా, 60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో సోమవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో నలుగురు మరణించగా, 60 మందికి పైగా గాయలయ్యాయి. అమెరికన్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం
లండన్కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్డమ్ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.బ్రిటన్లోని కేంబ్రిడ్జ్షైర్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
నెదర్లాండ్లో జరిగిన ఎన్నికల్లో ఇటీవల D66 సెంట్రీస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ చీఫ్ రాబ్ జెట్టెన్ (38) ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు. చిన్న వయస్సులోనే ప్రధాని బాధ్యతలు స్వీకరించనున్న ఆయన 'గే' కూడా.
బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి ర్యాలీలు, సభల్లో బిజీగా ఉన్న రాహుల్, తేజస్వి యాదవ్ ఇద్దరూ ఈ తీరిక సమయంలో పట్నాలోని ఒక చెరువుకు వెళ్లారు. అక్కడ వారు చేతితో చేపలు పట్టే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలను కాంగ్రెస్ పార్టీ ‘X’లో పోస్ట్ చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ల విధానాలపై యోగా గురు, పతంజలి కో ఫౌండర్ బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధిస్తున్న ప్రతీకార సుంకాలను ఆయన టారిఫ్ టెర్రరిజంగా అభివర్ణించారు. ఇది ఒక రకమైన 'ఆర్థిక ఉగ్రవాదం' అని విమర్శించారు.
మెక్సికో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం హెర్మోజిల్లోలోని వాల్డో సూపర్ మార్కెట్ లో పేలుడు సంభవించి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరులు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. అంతేకాదు వెంటనే ఆయన చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ ను పెళ్ళి కూడా చేసుకుంటారని రచయిత్రి షాన్ వాట్స్ జోస్యం చెప్పారు.
గత నెల రోజులుగా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతోంది. దీని కారణంగా అక్కడి కార్యకలాపాలు అన్నీ ఆగిపోయాయి. దీని కారణంగా దాదాపు రూ.62 వేల కోట్లకు పైగా సంపద ఆవిరి అయిందని అధికారులు చెబుతున్నారు.