New Update
సునీతా విలియమ్స్, మిగతా వ్యోమగాములు భూమి మీద అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. వాళ్ళు మరి కాసేపట్లో ల్యాండ్ అవుతారు. 9 నెలలు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్తోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూమి దిశగా ప్రయాణం సాగిస్తున్నారు.
తాజా కథనాలు