Weather Alert: రాగల రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

రాగల రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బంగాళఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా ఏర్పడి ఆ తర్వాత ఇది తుపానుగా రూపాంతరం చెందిందని పేర్కొంది. ఈ నెల 25న బెంగాల్, ఒడిశా మధ్య తీరాన్ని తుపాను తాకనుందని.. 26న తీవ్ర తుపానుగా మారుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తుందని తెలిపింది.

Also Read: నగరం నడి రోడ్లపై నీటి కుంటలు.. మహిళ వినూత్న నిరసన!

మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఈ ఏడాది మూడురోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నాయి. ఈ నెల 29న కేరళకు రుతుపవనాలు తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక జూన్ మొదటి వారంలో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు వస్తాయని.. ఆ తర్వాత జులై నాటికి దేశంలో విస్తరించనున్నాయని వెల్లడించింది.

Also read: రేవ్‌ పార్టీ సూత్రధారి తెలుగువాడే.. దోసెలమ్మి రూ.కోట్లకు ఎదిగి..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీడీపీ నేతకు చంద్రబాబు కన్నీటి నివాళి-PHOTOS

హత్యకు గురైన టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి భౌతిక కాయానికి అమ్మనబ్రోలు గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. అనంతరం వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

New Update
Chandrababu Naidu Condolence

Chandrababu Naidu Condolence

Advertisment
Advertisment
Advertisment