Hyderabad: రాంనగర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. స్థానికుల నుంచి ఫిర్యాదులు

హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నియోజకవర్గంలో సాయంత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆకస్మికంగా పర్యటించారు. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ గల్లిలోని నాలాపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులతో కలిసి రంగనాథ్‌ పరిశీలించారు.

New Update
Hyderabad: రాంనగర్‌లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. స్థానికుల నుంచి ఫిర్యాదులు
Advertisment
Advertisment
తాజా కథనాలు