BREAKING: సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. ఎందుకంటే ? కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. అయితే గతంలో కూడా కేసీఆర్ దీనిపై పిటిషన్ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది. By B Aravind 14 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించనుంది. అయితే గతంలో కూడా కేసీఆర్ దీనిపై పిటిషన్ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది. #telugu-news #supreme-court #kcr సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి