ఇంటి ఓనర్తో అక్రమ సంబంధం.. కొడుకు ముందే తల్లి దారుణం
ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
విశాఖలో దొంగపోలీస్, దాగుడు మూతల ఆట పేరుతో అత్తను లేపేసిన కోడలు విషయంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. యూట్యూబ్ వీడియోలు చూసి అత్తను ఎలా చంపాలని శోధించి మరి కోడలు అంతమొందించి న దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
తిరుపతి జిల్లా సూళ్లురుపేట మండలం ఉగ్గుముడిలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకి సూసైడ్ చేసుకుంది. మృతులు వరలక్ష్మి(24), వర్షిత్ (4), ప్రశాంత్(2)గా గుర్తించారు.
యువతి ఓంట్లో నుంచి దెయ్యాన్ని పారదోలే నెపంతో ఆమెని గంటల తరబడి శారీరక, మానసిక హింసకు గురిచేశారు. బలవంతంగా ఆమెకు మద్యం తాగించి, బీడీ తాగించారని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త, అతని కుటుంబ సభ్యులు కలిసి గత వారం ఓ మాంత్రికుడిని ఇంటికి ఆమెను తీసుకెళ్లారు.
హైదరాబాద్లోని ఉప్పల్ విషాదం చోటుచేసుకుంది. మల్లికార్జున నగర్లో ఓ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. 2009 బ్యాచ్కు చెందిన శ్రీకాంత్.. ఫిల్మ్నగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ప్రియుడు బలైన ఘటన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్లో చోటుచేసుకుంది. ల్యాబ్లో పనిచేసే అరుణ అనే పనిమనిషితో కృపాసాగర్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం గ్రామం వద్ద జాతీయ రహదారిపై పెళ్లి కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు, ప్రయాణికులపై ఒక్కసారిగా దూసుకెళ్ళింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.
బండ్ల దొంగతనాల్లో సెంచరీ కొట్టా.. ఎన్నోసార్లు దొరికిపోయా .. జైలుకు వెళ్లా మళ్లీ బయటకు వచ్చా.. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ ఓ దొంగ ఏకంగా పోలీసులకే సవాల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు
ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన డ్రగ్స్ విక్రయం ఆగడం లేదు. తాజాగా మియాపూర్ అల్విన్ కాలనీవద్ద హ్యాష్ఆయిల్ను విక్రయిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన సోనియా అనే మహిళ ప్రధాన నిందితురాలిగా గుర్తించారు.