/rtv/media/media_files/2025/03/16/WTeHXvt0L2CWeO9WdxZ0.jpg)
Saidabad Photograph: (Saidabad)
హోలీ పండగ సమయంలో సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయంలో అకౌంటెంట్గా పనిచేస్తున్న నర్సింగ్ రావుపై యాసిడ్ ఎటాక్ జరిగిన విషయం తెలిసిందే. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆలయం లోపలికి వచ్చి హ్యాపీ హోలీ అంటూ అతని తలపై యాసిడ్ పోసి పారిపోయాడు. వెంటనే నర్సింగ్ రావును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో నర్సింగ్ రావు చికిత్స తీసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: Coolie OTT Rights: కోట్లు కొల్లగొడుతున్న 'కూలీ'.. ఇది కదా రజిని రేంజ్..!
హైదరాబాద్ లో ఆలయాలపై ఆగని దాడులు... సైదాబాద్లోని భూలక్ష్మి మాత ఆలయంలో హోలీ సందర్భంగా హోమం నిర్వహిస్తున్న ఆలయ అధికారిపై యాసిడ్ పోసిన గుర్తుతెలియని వ్యక్తులు....#telangana #Saidabad #AcidAttack pic.twitter.com/o19oQphqTQ
— Devika Journalist (@DevikaRani81) March 15, 2025
ఇది కూడా చూడండి: PAK Vs BLA: రెండు ముక్కలుగా పాక్.. మరో దేశంగా అవతరించనున్న బలూచ్!
పోలీసులు దర్యాప్తు చేపట్టగా..
నర్సింగ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. ఆలయ అర్చకుడే అకౌంటెంట్పై యాసిడ్ పోసినట్లు పోలీసులు గుర్తించారు. పూజా కార్యక్రమాల విషయంలో అర్చకుడు రాజశేఖర్శర్మకు, నర్సింగరావు మధ్య విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అర్చకుడు ఇలా చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
ఇది కూడా చూడండి: Telangana Budget: తెలంగాణలో భారీ బడ్జెట్.. ఈసారి ఎన్ని లక్షల కోట్లంటే ?
Two persons were detained on Saturday, March 15, for throwing acid on a temple accountant in #Hyderabad's #Saidabad on March 12.
— Hate Detector 🔍 (@HateDetectors) March 16, 2025
The incident occurred at Pedda Thota Bhu Lakshmi Temple.
The victim, identified as Narsinga Rao, was attacked by the suspects after which locals… https://t.co/C3vIYkX2YA pic.twitter.com/1LGNi5YvVT
ఇది కూడా చూడండి: WPL 2025 : ఢిల్లీ బ్యాడ్ లక్.. మూడోసారి కూడా ఫైనల్లో ఓటమే!