గొంతుకోసి.. బండరాయితో కొట్టి.. సినిమా చూసి చిన్నారిపై 13 ఏళ్ళ బాలుడి దారుణం!

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. సీరియల్ కిల్లర్ మూవీ చూసి 13 ఏళ్ల బాలుడు తన బంధువైన ఆరేళ్ళ బాలికను క్రూరంగా చంపాడు. గొంతుకోసి బండరాయితో మొహాన్ని చిదిమేశాడు. కుటుంబ సభ్యులంతా బాలికను ముద్దు చేస్తున్నారనే అసూయతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.

New Update
Sangareddy crime

Sangareddy crime

Maharashtra: ఈ మధ్య హంతకులు క్రైమ్ చేయడానికి వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఏకంగా క్రైమ్ థిల్లర్ సినిమాలు చూసి హత్యలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. సీరియల్ కిల్లర్ మూవీ చూసి 13 ఏళ్ల బాలుడు ఆరేళ్ళ బాలికను క్రూరంగా చంపాడు. 

Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

సినిమా చూసి.. దారుణ హత్య

మహారాష్ట్ర పాలఘర్ జిల్లాలో 13 ఏళ్ళ బాలుడు తన బంధువైన ఆరేళ్ళ బాలికను కుటుంబ సభ్యులంతా ముద్దు చేయడం తట్టులేకపోయాడు. అసూయతో దారుణానికి ఒడిగట్టాడు. బాలికను గొంతుకోసి బండరాయితో మొహాన్ని చిదిమేసి క్రూరంగా హత్య చేశాడు.  అయితే శనివారం సాయంత్రం బాలిక కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. ఒక కంపెనీ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో బాలుడు బాలికను ఎక్కడికో తీసుకెళ్లినట్లు కనిపించింది. దీంతో అసలు విషయం బయటపడింది. సీరియల్ కిల్లర్ నేపథ్యంతో రూపొందిన హిందీ చిత్రం 'రామన్ రాఘవ్' నుంచి ప్రేరణ పొంది బాలుడు బాలికను హత్య చేసినట్లు అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. 

Also Read: Oscar Awards 2025: ప్రియాంక చోప్రాకు ఆస్కార్ జస్ట్ మిస్.. 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!

Also Read:  Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad : మరో అమ్మాయితో లవర్ పెళ్లి.. బాత్రూమ్ లోకి వెళ్లి..!

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది.

New Update
mallishwari

mallishwari

ప్రేమించిన యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివారల్లోకి వెళ్తే..  మిర్యాలగూడ బొక్కనుంతలపాడు గ్రామానికి చెందిన మల్లీశ్వరి నిమ్స్‌ ఆసుపత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తు్ంది.  మధురపురి కాలనీలోని హాస్టల్‌లో ఉంటుంది. అయితే గత కొన్నేళ్లుగా ఆమె అదే గ్రామానికి చెందిన జానారెడ్డితో ప్రేమలో ఉంది. అయితే మల్లీశ్వరి కులం వేరే కావడంతో జానారెడ్డి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోలేదు.

Also read :  TG 10th Results: తెలంగాణ టెన్త్‌ ఫలితాలపై బిగ్‌ అప్‌డేట్‌.. అది తేలితేనే ఫలితాలు !

Also read : Zaheer Khan: పెళ్లైన ఎనిమిదేళ్లకు గుడ్ న్యూస్.. తండ్రైన జహీర్ ఖాన్!

మల్లీశ్వరి కులం వేరే కావడంతో

 దీనికి తోడు ఇటీవల జానారెడ్డికి మరో యువతితో పెళ్లి జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మల్లీశ్వరి తాను ఉంటున్న  హాస్టల్ లో మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  తన చావుకు కారణం 9 మంది అని, వారి పేర్లు మెసేజ్‌ పెట్టినట్లు తెలిపింది. మల్లీశ్వరి స్వగ్రామమైన బొక్కమంతలపాడుకు మృతదేహాన్ని తరలించి ఆమె మృతికి కారణమైన జాన్ రెడ్డి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి న్యాయం చేయాలంటూ సోమవారం అర్ధరాత్రి దాటేవరకు ధర్నా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుడు జానారెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

Also read :  Teeth Brush: ప్రతిరోజూ సరిగ్గా పళ్లు తోముకోకపోతే ఈ 5 ప్రాణాంతక వ్యాధులు వస్తాయి

Also read :  పెళ్లై రెండేళ్లైనా.. విశాఖలో గర్భిణి దారుణ హత్య కేసులో సంచలన విషయాలు!

Advertisment
Advertisment
Advertisment