AP News : ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ జాబితా విడుదల..9 మంది అభ్యర్థులు వీరే.!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేశారు.

New Update
AP Congress: కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. అభ్యర్థుల మార్పు!

Congress Party : ఏపీ(Andhra Pradesh) లో కాంగ్రెస్ పార్టీ లోకసభ(Lok Sabha) అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 9 మంది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మంది కూడిన లిస్టును ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal) ఆదివారం విడుదల చేశారు. ఏపీకి సంబంధించిన తొలి జాబితాలో 6, రెండో జాబితాలో 5స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా ఇదే:

-శ్రీకాకుళం - పి. పరమేశ్వరరావు

-విజయనగరం - బొబ్బిలి శ్రీను

-అమలాపురం - జంగా గౌతమ్

-మచిలీపట్నం -గొల్లు క్రుష్ణ

-విజయవాడ -వల్లూర్ భార్గవ్

-ఒంగోలు - ఈద సుధాకర్ రెడ్డి

- నంద్యాల - జె. లక్ష్మీ నరసింహ యాదవ్

-అనంతపురం -మల్లిఖార్జున్ వజ్జల

- హిందూపురం -బీఏ సమద్ షహీన్

ఇది కూడా చదవండి:  సీఎం జగన్‌తో ఆస్తిగొడవలపై షర్మిల కీలక వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు