VD12: నాగవంశీ ప్లాన్ అదిరింది.. విజయ్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్!
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. VD12 టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'VD12' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటకొచ్చింది. VD12 టీజర్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Thank you for always having my back whenever I need you anna. Your voice is a force that will elevate the emotions of #VD12 Teaser to another level 🤗🤗🤗 Can’t wait for tomorrow 🔥🔥 pic.twitter.com/F4l8XnyBfl
🔴Live News: వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
latest-telugu-news | telugu-news | today-news-in-telugu | breaking news telugu | latest telangana news | andhra-pradesh-news | international news in telugu | national news in Telugu | telugu crime news | telugu-cinema-news | telugu-film-news | telugu-sports-news | telugu-cricket-news | latest technology news in telugu | business news telugu
Apr 06, 2025 13:23 IST
వర్షిణీ వస్తున్నా.. అందరి అంతు తేలుస్తా - అఘోరీ సంచలన వీడియో
తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చేందుకు మళ్లీ తెలుగు రాష్ట్రాలకు వస్తానని అఘోరీ సంచనల వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను కాశీలో ఉన్నానని తెలిపింది. తనపై విమర్శలు చేసిన వారెవ్వరినీ వదిలిపెట్టనని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరలవుతోంది.
Aghori coming from Kashi to Hyderabad released a video Photograph: (Aghori coming from Kashi to Hyderabad released a video)
Apr 06, 2025 12:00 IST
భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామ నవమి.. భారీగా తరలివచ్చిన భక్తులు
భద్రాచలం సీతారామ చంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రాముల వారి కల్యాణాన్ని చూసేందుకు తరలివచ్చారు. ఆలయమంతా కూడా రామ నామస్మరణతో మార్మోగుతోంది.
Apr 06, 2025 10:35 IST
ఆదాన్ డిస్లరీ, శార్వాని ఆల్కో బ్రువ్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు జారీ చేసింది
Apr 06, 2025 08:24 IST
క్రికెట్ బెట్టింగ్కు బలైన మరో యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్లు చేసి అప్పుల తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. సుచిత్రలో ఉంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి బెట్టింగ్, మద్యానికి బానిసై అప్పులు చేశాడు. వీటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏపీ కర్నూలులో ఘోరం జరిగింది. నందవరం ముగతి క్రాస్ NH167 వద్ద రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలకాపరులపైకి లారీ దూసుకెళ్లింది. లింగన్న అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. కొన్ని గొర్రెలు దుర్మరణం చెందాయి.
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్గా మారింది. నాన్న ఉన్నా ధైర్యంగా ఉండేదని ఆ వీడియోలో అలేఖ్య చెబుతుంది.
Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral Photograph: (Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral )
Apr 06, 2025 08:21 IST
అమెరికాకు ఎగుమతులను ఆపేస్తున్న బడా కంపెనీల కార్లు..జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రేక్
ట్రంప్ సుంకాల దెబ్బ గట్టిగానే పడుతోంది. కార్ల మీద కూడా దీని ఎఫెక్స్ చూపిస్తోంది. పెద్ద కంపెనీలు తమ కార్ల ఎగుమతులపై ఆలోచిస్తున్నారు. తాజాగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ బ్రిటిష్లో తయారయ్యే కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయనుంది.
Apr 06, 2025 08:21 IST
మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
తెలంగాణలో మళ్లీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 7, 8 తేదీల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపింది.సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Apr 06, 2025 08:21 IST
ధోనీ ఫ్యాన్స్కు బిగ్ షాక్.. IPLకి ధోనీ గుడ్ బై..?
MS ధోని ఐపీఎల్ రిటైర్మెంట్పై సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ అనంతరం అతడు రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడని పోస్టులు చక్కర్లు కొట్టాయి. దానికి తోడు ధోనీ తల్లిదండ్రులు మ్యాచ్ను లైవ్లో చూడటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లైంది.
MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match Photograph: (MS Dhoni To Retire after CSK vs DC IPL 2025 match)
Apr 06, 2025 08:20 IST
ఆర్చర్ విధ్వంసం.. తొలి ఓవర్లోనే రెండు వికెట్లు
Apr 06, 2025 08:20 IST
అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు
Apr 06, 2025 08:19 IST
అయ్యో పాపం.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం- రోలర్ కోస్టర్ నుంచి కిందపడి యువతి స్పాట్డెడ్!