Manchu Vishnu: అలా అడిగితే ప్రభాస్ చంపేస్తా అన్నాడు.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

విష్ణు తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'కన్నప్ప' లో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ నాన్న పై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అయినప్పటికీ మళ్ళీ వెళ్లి ఆఫర్ చేయగా.. డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నారని తెలిపారు.

New Update
manchu vishnu about Prabhas

manchu vishnu about Prabhas

Manchu Vishnu:  మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో  ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు హీరో మంచు విష్ణు. ఇందులో భాగంగా తాజాగా పాల్గొన్న  ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పాత్ర గురించి మాట్లాడుతూ  ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

చంపేస్తా అన్నాడు: మంచు విష్ణు 

ప్రభాస్ నాన్న పై ప్రేమతో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేశారు. అయినప్పటికీ మేము మళ్ళీ వెళ్లి ఆఫర్ చేయగా.. డబ్బుల గురించి మాట్లాడితే చంపేస్తా అని అన్నాడు. తాను సినిమా ఒకే చేయడమే గొప్ప అనుకుంటే.. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఇలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారని ప్రభాస్ మంచితనం గురించి చెప్పుకొచ్చారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

మంచు విష్ణు కుమార్తెలు, కుమారుడు కూడా ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్నారు. అవ్రా ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కలెక్షన్ మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే  'కన్నప్ప' నుంచి విడుదలైన   'శివ శివ శంకర' సినిమాపై విపరీతమైన పాజిటివిటీ క్రియేట్ చేసింది. 

Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment