/rtv/media/media_files/2025/02/15/9ZpjE6GXE9R5jCSZnt1z.jpg)
Live News Updates in Telugu
🔴Live News Updates:
Cabinet Meeting: నేడే కేబినెట్ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది.
Also Read: RRB ALP Jobs 2025: రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. వీరందరూ అర్హులే?
Also Read: Vivo T4 5G: మరొకటి వచ్చేస్తుంది మావా.. వివోతో మామూలుగా ఉండదు- కొత్త ఫోన్ భలే ఉందిరోయ్!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నారు. సీఆర్డీయే 46 అథారిటీ సమావేశంలో ఆమోదించిన అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అమరావతి నిర్మాణం కోసం అవసరమైన నిధులు సమీకరించుకునేందుకు సీఆర్డీయే కమిషనర్కు అనుమతి ఇస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!
Also Read: Layoffs: ఫార్మా రంగంలో కూడా లేఆఫ్స్.. రూ.కోటిపైగా వేతనాలు ఉన్నవారు ఔట్
-
Apr 15, 2025 19:24 IST
PBKS vs KKR : టాస్ గెలిచిన పంజాబ్..కోల్కతా జట్టులో ఒక మార్పు
-
Apr 15, 2025 18:11 IST
ఎండకాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు.. సగటు కంటే 105% ఎక్కవ వర్షపాతం
ఈఏడాది దీర్ఘకాలిక సగటు కంటే 105 శాతం ఎక్కవ వర్షపాతం నమోదవుతుందని మంగళవారం IMD తెలిపింది. నైరుతి రుతుపవనాలు జూన్ 1న వచ్చి సెప్టెంబర్ మధ్య నాటికి ఉపసంహరించుకుంటాయని IMD అధికారులు వెల్లడించారు. ఇండియాలో రాబోయే వర్షాకాలం సంవృద్ధిగా వర్షాలు పడతాయంటున్నారు.
-
Apr 15, 2025 18:10 IST
బిగ్ షాక్.. సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్
-
Apr 15, 2025 17:56 IST
ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?
LGBTQ చట్టం కేవలం ట్రాన్స్జెండర్ల వివాహం గురించి మాత్రమే చెబుతుందని, ఓ ట్రాన్స్జండర్ స్త్రీని పెళ్లి చేసుకోవడం ఎక్కడా జరగలేదని ఈ పెళ్లి చెెల్లదని న్యాయనిపుణులు అంటున్నారు. అఘోరీకి గతంలో 2సార్లు పెళ్లైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అది నిజమైతే అఘోరీ జైలుకే.
-
Apr 15, 2025 17:55 IST
అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తాం.. డిప్యూటీ కలెక్టరేట్లకు ఈమెయిల్స్!
-
Apr 15, 2025 17:55 IST
అమరావతికి మరో 40 వేల ఎకరాలు.. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
-
Apr 15, 2025 14:48 IST
మహిళా కానిస్టేబుల్ సూసైడ్లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!
పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా.. అధిక కట్నం ఇవ్వలేక, పేద ఇంట్లోకి వెళ్లలేక ఒత్తిడికి లోనై చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది.
-
Apr 15, 2025 11:31 IST
ప్రవీణ్ కేసులో కీలక అప్డేట్
-- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్
-- ప్రవీణ్ మృతిపై రేపు ఏపీ హైకోర్టులో విచారణ
-- ప్రవీణ్ కేసును CBIకి ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ -
Apr 15, 2025 08:46 IST
ట్రంప్ సరికొత్త రూల్స్.. పెళ్లైన వారు అమెరికా వెళ్లడం కష్టమే..
-
Apr 15, 2025 06:53 IST
CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ
-
Apr 15, 2025 06:52 IST
Ap Weather Alert: ఏపీలో వచ్చే మూడు రోజులు పిడుగులు,మెరుపులతో వానలు..!
-
Apr 15, 2025 06:51 IST
America-South Korea: అమెరికా పొమ్మంటుంది... దక్షిణ కొరియా రమ్మంటోంది!
Ap: ముద్దులు, గుద్దులు, రద్దులు.. సైకో జగన్ కు ఇవే తెలుసు: చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నాయకుడు చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నారు. సైకో జగన్ కు ముద్దులు, గుద్దులు, రద్దులు తప్పా ఇంకేం తెలియదని, వైసీపీని అన్నదాతలు, ఉద్యోగులు తరిమికొడతారన్నారు.
Chendrababu: ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ )YCP), (TDP) టీడీపీ నేతలు పోటాపోటిగా ప్రచారం చేస్తూ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసకుంటున్నారు. విశాఖ సభలో చంద్రబాబుపై సీఎం జగన్ (CM JAGAN) తీవ్ర విమర్శలు చేయగా.. ఈ రోజు పత్తికొండలో 'రా కదలిరా' ప్రోగ్రాంలో జగన్ పై చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. తాడేపల్లి సభ చూసి జగన్ కు దడ పుట్టిందని, టీడీపీ, జనసేన గెలుపును ఎవరూ అపలేరన్నా.
ప్రజలు ఫినిష్ చేస్తారు..
ఈ మేరకు చంద్రబాబు మాట్లాడుతూ.. పత్తికొండ సభ జన సముద్రంలా మారిందన్నారు. ఇది మామూలు మీటింగ్ కాదని సభకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రజల గోడు కనిపిస్తోంది. యువతకు ఉద్యోగం లేక బాధ పడుతున్నారు. అందుకే వచ్చాను. మీకు భరోసా ఇచ్చేందుకు వచ్చాను. కర్నూలు పార్లమెంటును మార్చేందుకు వచ్చాను. మళ్ళీ పాత పార్లమెంటుగా మార్చే బాధ్యత నాదంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీకి ప్రజలు ఫినిష్ చేయడానికి సిద్దంగా ఉన్నారని చెప్పారు.
అబద్ధాలు చెప్పడంలో దిట్ట..
అలాగే జగన్ ను ఇంటికి పంపించేందుకు సిద్దంగా ఉన్నారని, జగన్ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అన్నారు. జగన్ ఓ విచిత్రమైన వ్యక్తి. మానసిక రోగి. సైకో. జగన్ ఓ క్యాన్సర్ గడ్డ. బీసీలకు న్యాయం చేయలేని జగన్ ఓ సైకో ముఖ్యమంత్రి. నా బీసీలు, నా ఎస్సీలు అంటూ మీ ముందుకు వస్తాడని ఎద్దేవా చేశాడు. ఇక ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వలసలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి చేస్తా. ఈ ప్రాంత అభివృద్ది కోసం పాటు పడే వ్యక్తి కెయి కృష్ణ మూర్తి. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తు చేశారు. టీడీపీయే వైసీపీలో అధిక దాడులు బీసీలపైనే జరిగాయని, ఏనాడు కూడా ఒక్క బీసీని పరామర్శించిన దాఖలు లేవన్నారు. కోడి కత్తి కేసులో ఒకరు జైలు మగ్గుతుంటే, బాబాయ్ హత్య కేసులో ఆ వ్యక్తి బయట తిరుగుతూనే ఉన్నారని విమర్శించారు.
జాబు రావాలంటే బాబు రావాలి..
వైజాగ్ లో జగన్ సిద్దం అంటూ సభ పెడితే.. జగన్ ను ఓడించెందకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జాబు రావాలంటే బాబు రావాలి. అధికారంలోకి రాగానే మానిఫెస్ట్ లో ఇచ్చిన విధంగా ఉద్యోగాలు ఇస్తామన్నారు. యువతను అదుకుందాం. వచ్చేది టిడిపి జన సేన అధికారంలోకి వస్తాం. 73 రోజులు ఓపిక పట్టండి. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. మొన్న 4 కోట్లతో ఇంటర్వ్యూలు పెట్టి చివరి క్షణంలో క్వశ్చన్ పేపర్ మారిందని జవాబులు చెప్పలేక పోయాడు ఈ మొద్ధబ్బయ్ అంటూ ఎగతాళి చేశాడు.
బిల్డప్ ఎక్కువ..
సాక్షి పేపర్ కు అనేక ప్రకటనలు ఇచ్చి ముస్లిం మైనార్టీలకు మాత్రం ఏమి చేయలేక పోతున్నాడన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం చనిపోతే ఇప్పటి వరకు కూడా పరామర్శించలేదని,
వై నాట్ 175 అంటూ చెబుతున్న జగన్ కు ఛాలెంజ్ విసిరారు. ముందు పులివెందులలో గెలిచి చూడు.. తరవాత చూద్దామన్నారు. 68 మంది అభ్యర్థులు మార్చాడని, 29 మందికి సీట్లు లేవన్నాడని, అందులో ఎక్కువ ఉన్నవారు ఎస్సీ, ఎస్టీలు, బీసీలేనన్నారు. దోపిడీ, దౌర్జన్యాలు చేసిన వారిని మాత్రం మార్చడం లేదని, మరికొందరికి బదిలీలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇదేనా మీ పార్టీ ఉద్దేశ్యం. ఎమ్మెల్యేలను కాదు మర్చాల్సింది. నిన్ను మార్చాలి. కర్నూలు జిల్లాలో ఒక్క అభివృద్ది కార్యక్రమం చేశారా? ఒక సంక్షేమ పథకాలను అమలు చేసమంటున్న వైసీపీ వారికి చెబుతున్నా.. టీడీపీలో పెట్టిన వాటిని రద్దు చేసాడు. ఈ ఐదేళ్ళలో ఎన్నో అక్రమ కేసులు పెట్టాడు. దుర్మార్గమైన ప్రభుత్వం ఇది అని బాబు అన్నారు.
ఇది కూడా చదవండి : Rohan: ఆమె మెసేజ్ నా జీవితాన్ని మార్చేసింది.. టెన్నిస్ స్టార్ బోపన్న
ఊరు వాడా సిద్దం..
జగన్ ను ఓడించేందుకు ఊరు వాడా సిద్దంగా ఉన్నారని చెప్పారు. వైసీపీ వారిని తరమి కొట్టేందుకు అన్నదాతలు సిద్దంగా ఉన్నారు. అహంకారం ను అణచి వేసేందుకు ఉద్యోగులు సిద్దంగా ఉన్నారు. ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. ఈ సైకో ముఖ్యమంత్రి కి తెలిసిందే ఒక్కతే ముద్దులు, గుద్దులు, రద్దులు, కుల్చూడు తప్ప ఏదీ లేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది చేసే బాధ్యత టీడీపీ, జనసేన బాధ్యత అని మాటిచ్చారు. ఈ ప్రాంతాన్ని సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ తో అభివృద్ది చేస్తానని. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడతామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తానని హామీ ఇస్తున్నా. ఈ వైసీపీ ప్రభుత్వంలో కరెంటు చార్జీలు పెంచిందని విమర్శించారు.
నకిలీ బ్రాండ్ జగన్..
ఇక మద్యపాన నిషేదం అంటూ ఏమైనా చేశాడా? అని ప్రశ్నించిన బాబు.. నకిలీ బ్రాండ్, జగన్ బ్రాండ్ ను తయారు చేసి ప్రజల ప్రాణాలు తీసుకున్నాడన్నారు. మీ రక్తాన్ని తాగే జలగ జగన్. ఇలాంటి సిఎం కు ఓట్లు అడిగే హక్కు లేదు. మీ ఊర్లో ఇసుక ఉంటే టీడీపీ హయాంలో ఫ్రీగా ఇచ్చాం. కానీ ఇపుడు ఎమ్మెల్యేలు ఇసుక దోపిడి దారులుగా మారారు. దోపిడీ చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. అనేక పన్నులు వేసి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
రాయలసీమ రతనాల సీమ..
తాము అధికారంలో ఉన్నప్పుడు గుందేవులు, LLC , వేదవతి అనేక ప్రాజెక్టులకు నిధులు ఇచ్చామని గుర్తు చేశారు. ఇవి బాగుంటే రైతులు బంగారాన్ని పండిస్తారని, జిల్లాలో ఉన్న అన్ని చెరువులకు నీరు అందిస్తామన్నారు. రాయలసీమకు నీళ్ళు రావాలంటే ప్రాజెక్టు లు బాగు చేయాలిని బాబు తెలిపారు.
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates క్రైం | టెక్నాలజీ | Latest News In Telugu | జాబ్స్ | బిజినెస్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Government: రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ
ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2260 టీచర్ పోస్టులను సృష్టిస్తూ.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | జాబ్స్
Amaravathi కి మరో 40 వేల ఎకరాలు.. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడను కలిపి మెగా సిటీ.. మంత్రి నారాయణ కీలక ప్రకటన!
అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించనుందని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై మంత్రి నారాయణ స్పందించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
Lady Aghori: ఆ పెళ్లి చెల్లదు.. లేడీ అఘోరీ జైలుకే..! చట్టం ఏం చెబుతుందంటే..?
హిందూ ఆలయాలపై దాడిని ఖండిస్తా అంటూ హల్ ఛల్ చేసిన అఘోరీ మరోసారి హాట్ టాపిక్గా నిలిచారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !
విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. క్రైం | Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
AP Cabinet Meeting : ఎస్సీ వర్గీకరణకు ఓకే.. రూ.1403 కోట్లతో కొత్త అసెంబ్లీ, హైకోర్టు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Krithi Shetty పడుకొని అందాలు ఆరబోస్తున్న ఉప్పెన బ్యూటీ! ఫొటోలు చూశారు
Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు.. ఆ 5 వ్యాధులు ఫసక్.. తప్పక తెలుసుకోండి!
Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్ కీలక నిర్ణయం
Toll charges: వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు
Saraswati Pushkaralu : సరస్వతి పుష్కరాలు.. ఎక్కడ, ఎప్పుడో తెలుసా?.